Saturday, May 24, 2025
Homeజిల్లా వార్తలురోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..

స్పాట్ వాయిస్,వర్ధన్నపేట : వరంగల్ జిల్లావర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిగా బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments