Sunday, May 25, 2025
Homeక్రైమ్బస్సును ఢీకొన్న లారీ..

బస్సును ఢీకొన్న లారీ..

స్పాట్ వాయిస్, దామెర: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆరెపల్లి దర్గా సమీపంలో పరకాల నుంచి హనుమకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

బస్సు క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంతో ములుగు హనుమకొండ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిo ది. ఇక లారీ డ్రైవర్ శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు కాగా. ఎంజీఎం ఆసుపత్రి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments