Sunday, May 25, 2025
Homeజిల్లా వార్తలుపోచమ్మ తల్లి ఆలయానికి రూ.21 వేల విరాళం

పోచమ్మ తల్లి ఆలయానికి రూ.21 వేల విరాళం

పోచమ్మ తల్లి ఆలయానికి రూ.21 వేల విరాళం

స్పాట్ వాయిస్, గణపురం: గణపురం మండల కేంద్రంలో నిర్మించనున్న పోచమ్మ తల్లి దేవాలయానికి ఆదివారం మండల కేంద్రానికి చెందిన కొమ్మెర రామ్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, కొమ్మెర విజేందర్ రెడ్డి రూ.21 వేలను విరాళంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నాగపురి శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు,సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ కు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘం జిల్లా కన్వీనర్‌ బోనాల రాజమౌళి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, ముదిరాజ్ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య ముదిరాజ్, చిలుమోజు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments