Friday, September 20, 2024
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి..

రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి..

రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి

ములుగు జిల్లాలో విషాదం..

స్పాట్ వాయిస్, మంగపేట: ములుగు జిల్లా తాడ్వాయి పస్రా మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో తల్లి కొడుకు మృతి చెందారు. తాడ్వాయికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో బైక్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు గుద్దు కోవడంతో తల్లి కొడుకు మృతి చెందారు. కన్నాయిగూడెం మండలం బట్టాయిగుడెం గ్రామానికి చెందిన సునార్కాని రమాదేవి (అంగన్వాడీ టీచర్) ఆమె కొడుకు శ్రీనివాస్ ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందారు. రోడ్టు ప్రమాదం జరిగిన ప్రదేశానికి తాడ్వాయి ఎస్సై చావళ్ళ వెంకటేశ్వరరావు తన బృందంతో వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments