Sunday, May 25, 2025
Homeక్రైమ్కాళహస్తిలో ప్రమాదం.. మానుకోటలో విషాదం..

కాళహస్తిలో ప్రమాదం.. మానుకోటలో విషాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

ముగ్గురు మృతి..

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..

దంతాలపల్లిలో తీవ్ర విషాదం.

స్పాట్ వాయిస్’మహబూబాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి కాళహస్తి మార్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. తొర్రూరు డివిజన్ పరిధి దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం తిరుపతికి వెళ్లారు. అయితే తిరుపతి కాళహస్తి రోడ్డు మార్గంలో బస్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా విన్నట్టు తెలిసింది. కాగా మృతులు దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన నెమ్మది అశోక్ కుటుంబ సభ్యులుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments