Monday, May 26, 2025
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ మృతి...

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ మృతి…

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ మృతి

స్పాట్ వాయిస్, ములుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పోలీసు వాహనం అదుపుతప్పి పడిపోయింది. జీడివాగు లో లెవిల్ కాజ్ వే సేప్టి పిల్లర్స్ కి తగిలి పల్టి కొట్టడంతో ఏటూరునాగారం సెకండ్ ఎస్సై బి. ఇంద్రయ్య తో పాటు డ్రైవర్ శెట్టిపల్లి రాజు ఇద్దరు మృతి చెందారు.

సంఘటన స్థలానికి ములుగు ఎస్పీ గౌస్ ఆలం చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments