Saturday, April 26, 2025
Homeకెరీర్రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలు

రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలు

ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. పలు ఉద్యోగ నియామ‌క ప‌రీక్షల‌కు కొత్త తేదీల‌ను ప్రక‌టించింది. మే 16వ తేదీన అగ్రిక‌ల్చర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి రాత‌ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. మే 19న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, జూన్ 28న అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్టర్, జూలై 18, 19వ తేదీల్లో భూగ‌ర్భ జ‌ల‌శాఖ‌లో గెజిటెడ్ పోస్టుల‌కు, జూలై 20న భూగ‌ర్భ జ‌ల‌శాఖ‌లో నాన్ గెజిటెడ్ పోస్టుల‌కు రాత‌ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. పూర్తి వివ‌రాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments