Tuesday, May 27, 2025
Homeక్రైమ్చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

స్పాట్ వాయిస్, సంగెం: వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామం వద్ద సంగెం మండలం నార్లవాయి గ్రామానికి చెందిన పసుల సాంబయ్య పెద్ద కుమారుడు పసుల నాగరాజు (25) టూ వీలర్ మీద వస్తుండగా చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పసుల నాగరాజుకు ఏడాది క్రితం పెళ్లి అయినది. తల్లి చిన్నప్పుడే తల్లి చనిపోతే బాపమ్మ పెంచింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments