Saturday, April 19, 2025
Homeక్రైమ్సీనియర్ వేధింపులు... మరో విద్యార్థిని బలి 

సీనియర్ వేధింపులు… మరో విద్యార్థిని బలి 

ర్యాగింగ్ కు మరో విద్యార్థిని బలి

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి -రమ దంపతుల కూతురు రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేట లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడో సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి మరో విద్యార్థితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మనస్థాపానికి గురై వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇలా ఉంటే గత రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో రక్షితపై మిస్సింగ్ కేస్ నమోదు అయిoది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments