Saturday, May 31, 2025
Homeతెలంగాణరూ. 2లక్షల రుణమాఫీ.. రూ.500లకే గ్యాస్

రూ. 2లక్షల రుణమాఫీ.. రూ.500లకే గ్యాస్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, జనగామ: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు వరాలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా రైతులతో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments