Friday, April 18, 2025
Homeలేటెస్ట్ న్యూస్నా భద్రత నాకివ్వండి..

నా భద్రత నాకివ్వండి..

కోర్టుమెట్లెక్కిన ఎర్రబెల్లి
స్పాట్ వాయిస్, వరంగల్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు హైకోర్టు మెట్లక్కాడు. ఇటీవల ప్రదీప్ రావు సెక్యూరిటీ తొలిగించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భద్రత తొలగించారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో కోర్టు ఆదేశాలతో ప్రదీప్ రావుకు భద్రత కల్పించారు. ప్రస్తుతం పోలీసులు తనకు భద్రత ఎందుకు తొలగించారో తెలియదని పేర్కొన్నాడు. తనకు 2+2 భద్రత కల్పించేలా చూడాలని న్యాయస్థానాన్ని కోరాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments