Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుఅవార్డు గ్రహీతకు సన్మానం

అవార్డు గ్రహీతకు సన్మానం

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన ఆకుల సుభాష్ సామాజిక సేవ రత్న అవార్డు అందుకున్న సందర్భంగా ఆదివారం మండల ముదిరాజ్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షుడు అల్లం స్వామి, గణపురం మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ అచ్చునూరి సంపత్ ముదిరాజ్, బుద్దారం అధ్యక్షుడు మాల రవి ముదిరాజ్, జిల్లా నాయకులు ఆకుల దామోదర్ ముదిరాజ్, గూల్ల సమ్మయ్య ముదిరాజ్, మండల నాయకులు అల్లం రవి ముదిరాజ్, గడ్డమిది సదయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments