జోష్ లో ముగిసిన 31
మత్తులోనే 2022కు బైబై..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలు జోరుగా సాగాయి. మద్యం మత్తులోనే 2022కు బైబై చెప్పి.. 2023కి ఆహ్వానం పలికారు. కొత్త సంవత్సరం వేడుకల వేళ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అర్ధరాత్రి వరకు తలుపులు తెరిచింది. బార్లు, పబ్లకు అదనపు సమయాన్ని ఇచ్చింది. ఎంతలా అంటే.. ఒక్క రోజులో రూ.216 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. వీకెండ్ లో ఈఇయర్ ఎండ్ రావడంతో శనివారం (30) తేదీన సైతం 254 కోట్ల మద్యం విక్రయాలు సాగాయి.
రూ.216 కోట్లు తాగేశారు..
RELATED ARTICLES
Recent Comments