Sunday, April 20, 2025
Homeక్రైమ్హన్మకొండ జిల్లాలో మర్డర్..

హన్మకొండ జిల్లాలో మర్డర్..

యువకుడి దారుణ హత్య

స్పాట్ వాయిస్, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మదన్నపేట గ్రామంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపుతుంది. వారం రోజుల క్రితం కనుకుంట్ల అక్షయ అనుమానాస్పదంగా మృతిచెందగా, తన కూతురు చావుకి కారకుడు అనే ఉద్దేశంతో గుండపు రాజు(23) అనే యువకుడిని అక్షయ తండ్రి కనుకుంట్ల లెవేందర్ తెల్లవారుజామున కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేసి కడుపులో పొడిచి అతి కిరాతకంగా చంపినట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు లేవేందర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments