Sunday, April 20, 2025
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి

రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి

స్పాట్ వాయిస్, ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం టౌన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోధుమల సుధాకర్ శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కనుమూశాడు. సుధాకర్ స్వస్థలం వరంగల్ జిల్లా వర్ధన్నపేట. ఆయన మరణ వార్తతో వర్ధన్నపేటలో విషాదం నెలకొంది. ప్రమాద ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments