Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఅయ్యప్ప భక్తుల మాలధారణ

అయ్యప్ప భక్తుల మాలధారణ

అయ్యప్ప భక్తుల మాలధారణ స్వీకరణ
స్పాట్ వాయిస్, వరంగల్ :
శ్రీ కాశీ విశ్వేశ్వర అయ్యప్ప భక్త బృందం బొమ్మలగుడి, కరీమాబాద్ శ్రీ గురుస్వామి కొమ్మిని రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ హరిహార క్షేత్రంలో శ్రీశ్రీ పద్మనాభ స్వామి చేతుల మీదుగా 41 మంది భక్తులు అయ్యప్ప మాలాధారణ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో గురుస్వాములు పౌడాల సంపత్ కుమార్, తోట చొక్కారావు, కొమ్మిని కిరణ్, ఇప్పకాయల నాగరాజు, గడ్డం రమేష్, పౌడాల శ్రీనివాస్, ఆడెపు నాగరాజు, పౌడాల సురేష్, పుట్ట వెంకట్, కొమ్మిని సాత్విక్, భవేశ్, దినేష్, భవేశ్, కిరణ్, కన్నెస్వాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments