Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుసంగెంలో సంబురాలు

సంగెంలో సంబురాలు

స్పాట్ వాయిస్, సంగెం: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కందగట్ల నరహరి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండేటి బాబు, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, సంగెం ఎంపీటీసీ మెట్టుపల్లి మల్లయ్య, కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments