Tuesday, April 22, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీకి చిక్కిన సంగెం తహసీల్దార్

ఏసీబీకి చిక్కిన సంగెం తహసీల్దార్

ఏసీబీకి చిక్కిన సంగెం తహసీల్దార్

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: సంగెం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. హనుమకొండ నంది హిల్స్ లోని తన నివాసంలో తహశీల్దార్ రాజేంద్రనాథ్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తహసీల్దార్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments