Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుబాంబు పేలుడు ఘటనపై యాక్షన్..

బాంబు పేలుడు ఘటనపై యాక్షన్..

ముగ్గురు సింగరేణి సిబ్బందిపై వేటు
స్పాట్ వాయిస్, గణపురం: కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్టు 8వ గనిలో వారం రోజుల క్రితం జరిగిన బాంబ్ మిస్ ఫైర్ పై సింగరేణి చర్యలకు దిగింది. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంది. ముగ్గురు సింగరేణి సిబ్బంది పై వేటు వేసింది. ఓర్ మెన్ శ్రీకాంత్, షాట్ ఫైరర్ ప్రకాష్ తో పాటు మరొకరిని సస్పెండ్ చేస్తూ గని మేనేజర్ భాను ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బాంబు ప్రమాదంలో గాయపడిన కార్మికులు కళ్లు కోల్పోయిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments