Friday, April 18, 2025
Homeలేటెస్ట్ న్యూస్కేబినెట్ కీలక నిర్ణయం

కేబినెట్ కీలక నిర్ణయం

మూడు రోజుల పాటు..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ర్ట కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగు పడుతున్నది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాల‌ని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments