Sunday, June 8, 2025
Homeక్రైమ్భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం

స్పాట్ వాయిస్ , భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పట్టణంలో ని అంబేద్కర్ సెంటర్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. బస్సు ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments