Sunday, June 8, 2025
Homeలేటెస్ట్ న్యూస్పేదల గుడిసెలకు నిప్పు..

పేదల గుడిసెలకు నిప్పు..

పేదల గుడిసెలకు నిప్పు..
వరంగల్ లో ఘోరం..
నాయుడు పెట్రోల్ పంపు వద్ద ఉద్రిక్తత

స్పాట్ వాయిస్, వరంగల్: అధికారులు, పోలీసులు పేదల గుడిసెలకు నిప్పు పెట్టిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. వరంగల్ లోని నాయుడు పంపు సమీపంలో ని సుమారు 3నెలల క్రితం ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారు.

ఈక్రమంలో మంగళవారం ఉదయం పోలీసులు రెవెన్యూ అధికారులు కలిసి గుడిసెలను తొలగించారు అంతేకాకుండా పలు గుడిసెలకు నిప్పు పెట్టారు. దీంతో నాయుడు పంపు సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments