Saturday, June 7, 2025
Homeతెలంగాణకాంగ్రెస్ కు మరో షాక్

కాంగ్రెస్ కు మరో షాక్

కాంగ్రెస్ కు మరో షాక్
పార్టీ వీడుతున్న మరో కీలక నేత

స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్ మీద్ షాక్ తగులుతున్నాయి. ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ ముగియగానే.. కాంగ్రెస్‌ పార్టీని మరో ముఖ్యనేత వీడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్‌ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్‌ గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే.. పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ పరిణామంపై దాసోజు శ్రవణ్‌ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించి.. తన రాజీనామా నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్‌ ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments