Thursday, April 17, 2025
Homeక్రైమ్అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం పట్టివేత

స్పాట్ వాయిస్ కేసముద్రం: కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామ శివారు లోని వీరాంజనేయ రైస్ మిల్లులో అక్రమంగా నిలువచేసిన 15 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు పట్టుకున్న బియ్యాన్ని సీజ్ చేసి, మిల్లు యజమాని గౌని ఐలయ్య పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments