Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుహేమాచలుడి సన్నిధిలో గండ్ర దంపతుల పూజలు

హేమాచలుడి సన్నిధిలో గండ్ర దంపతుల పూజలు

స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : ములుగు జిల్లా మల్లూరు గ్రామంలో కొలువైన హేమాచల లక్ష్మీనరసింహ స్వామిని ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్, టీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్సీలు తక్కల్లపెళ్లి రవీందర్ రావు, బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సీతారాం నాయక్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జెడ్పీటీసీ సకినాల భవాని, స్థానిక తహసీల్దార్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments