Sunday, April 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఉగ్ర గోదావరికి సీఎం శాంతి పూజ..

ఉగ్ర గోదావరికి సీఎం శాంతి పూజ..

గోదావరికి శాంతి పూజ
భద్రాచలంలో పూజ చేసిన కేసీఆర్
స్పాట్ వాయిస్ , భద్రాచలం: ముంపు ప్రాంతాల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం భద్రాచలం చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే అనుకున్నా.. వాతావరణం సహకరించకపోవడంతో.. హన్మకొండ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలం గోదావరి బ్రిడ్జీ మీదకు చేరుకున్న సీఎం కేసీఆర్.. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి తల్లికి శాంతి పూజ నిర్వహించారు. అనంతరం ముంపు ప్రాంతాల పరిశీలన చేసి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 

ఇదిలా ఉంటే గవర్నర్ తమిళి సై సైతం భద్రాచలం లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులతో మట్లాడి ధైర్యాన్ని కల్పిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments