Monday, June 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్పొట్టుపొట్టు కొట్టుకున్నారు..

పొట్టుపొట్టు కొట్టుకున్నారు..

బీజేపీ కాంగ్రెస్ నేతల ఫైట్..
స్పాట్ వాయిస్, హన్మకొండ: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పొట్టుపొట్టుకొట్టుకున్నారు. దీంతో హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. అగ్నిపథ్ ను పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం హన్మకొండ బీజేపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఒకరి వాహనలపై మరొకరు దాడి చేసి ధ్వంసం చేసుకున్నారు. జెండా కర్రలతో కొట్టుకున్నారు. ఆపేందుకు వెళ్లిన పోలీసులకు గాయాలయ్యాయి. సుబేదారి సీఐ గన్ మెన్ అనీల్ తలకు బలమైన గాయం కాగా.. ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments