Monday, September 23, 2024
Homeకెరీర్ఫ్లాష్.. ఫ్లాష్

ఫ్లాష్.. ఫ్లాష్

28న ఇంటర్ ఫలితాలు

స్పాట్ వాయిస్ , ఎడ్యుకేషన్ : ఇంటర్ పరీక్షా ఫలితాలు జూన్ 28న ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలను మేలో నిర్వహించారు. మే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 9 లక్షల 7 వేల 396 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. 70శాతం సిలబస్ తోనే పరీక్షలు జరిగాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments