Friday, September 20, 2024
Homeక్రైమ్550 కిలోల గంజాయి స్వాధీనం

550 కిలోల గంజాయి స్వాధీనం

స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం) : డీసీఎం వాహనంలో తరలిస్తున్న గంజాయిని ఖానాపూర్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి. ఖానాపురం మండలం బుధరావుపేట శివారులో డీసీఎం వాహనంలో సుమారు రూ. కోటి విలువైన 550 కిలోల ఎండు గంజాయిని తరస్తుండగా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. భద్రాచలం ఏరియా నుంచి హైదరాబాద్ కు వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలుస్తోం ది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీ సుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments