Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలువన మైసమ్మ ఆలయ ప్రారంభోత్సవం

వన మైసమ్మ ఆలయ ప్రారంభోత్సవం


వన మైసమ్మ ఆలయ ప్రారంభోత్సవం
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే అరూరి
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: గ్రేటర్ వరంగల్ 46, 64 డివిజన్ల పరిధి మడికొండలో నూతనంగా నిర్మించిన వన మైసమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మునిగాల సరోజన, ఆవాల రాధికా రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, స్థానిక నాయకులు, గౌడ కులస్తులు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments