Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలు మోడీ సభను విజయవంతం చేయాలి

 మోడీ సభను విజయవంతం చేయాలి

మోడీ సభను విజయవంతం చేయాలి
బీజేపీ మండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి
స్పాట్ వాయిస్, నల్లబెల్లి : జూలై 3న హైదరాబాద్ నిర్వహించే నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో బూత్ కమిటీ సభ్యులు, అధ్యక్ష,కార్యదర్శులు, పార్టీ సభ్యుల నుంచి విరాళాలు సేకరించిన అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. జూలై 3న జరిగే ప్రధాని మోడీ సభను కార్యకర్తలు, బూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిలు వల్ల రమేష్, బొట్ల పవన్, ఉపాధ్యక్షుడు మామిళ్ల ఐలయ్య, సీనియర్ నాయకులు రేవూరి నరసింహారెడ్డి, వేముల రాజు, కక్కర్ల సమ్మయ్య, మేడిపల్లి లక్ష్మణ్, మాలోతు కరణ్ కుమార్, కొయ్యడ కుమారస్వామి. నాన్నబోయిన రాజకుమార్, గాదం నాగరాజు, బొట్ల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments