Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుబొడ్రాయి ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

బొడ్రాయి ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

బొడ్రాయి ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రి
ప్రత్యేక పూజలు ఎర్రబెల్లి దయాకర్ రావు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : రాయపర్తి మండల పరిధి పోతిరెడ్డిపల్లె గ్రామంలో బోడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments