Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్గుడ్ న్యూస్..: ఉచిత రేషన్ గడువు పెంపు

గుడ్ న్యూస్..: ఉచిత రేషన్ గడువు పెంపు

స్పాట్ వాయిస్, డెస్క్: కేంద్ర ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత రేషన్‌ పథకాన్ని పొడిగించింది. మరో ఆరు నెలలు ఈ స్కీమ్ అమలు కానుంది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం గడువును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 2022స సెప్టెంబరు వరకు ఉచితంగా రేషన్ అందజేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments